Tragedy: ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. 9 మంది దుర్మరణం
ఎల్ సాల్వెడార్లోని ఓ ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 9 మంది ఫుట్బాల్ అభిమానులు దుర్మరణం చెందారు. డజన్ల కొద్దీ తీవ్రంగా గాయపడ్డారు. కస్కట్లాన్లోని మాన్యుమెంటల్ స్టేడియంలో.. క్లబ్స్ అలియాంజా, ఫుట్బాల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ మధ్య మ్యాబ్ను చూసేందుకు భారీగా అభిమానులు అక్కడకు చేరుకున్నారు. యాక్సెస్ గేట్ల నుంచి ఫుట్బాల్ అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. గాయపడ్డ డజన్ల కొద్దీ క్రీడాభిమానులను ఆస్పత్రికి తరలించారు.
Published : 21 May 2023 14:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్