Haryana: రైల్వే కూలీగా 91 ఏళ్ల వృద్ధుడు.. ఆ కథేంటో తెలుసా..?
విశ్రాంతి తీసుకునే వయసులో ఓ వృద్ధుడు యువకుడిలా కష్టపడుతున్నాడు. 15ఏళ్లు ఉన్నప్పుడు పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన ఆయన అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. 91ఏళ్లు నిండినప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్నారు. ఆయనే హరియాణాకు చెందిన కిషన్చంద్. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..
Updated : 27 Jan 2023 17:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!