Haryana: రైల్వే కూలీగా 91 ఏళ్ల వృద్ధుడు.. ఆ కథేంటో తెలుసా..?
విశ్రాంతి తీసుకునే వయసులో ఓ వృద్ధుడు యువకుడిలా కష్టపడుతున్నాడు. 15ఏళ్లు ఉన్నప్పుడు పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన ఆయన అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. 91ఏళ్లు నిండినప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్నారు. ఆయనే హరియాణాకు చెందిన కిషన్చంద్. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..
Updated : 27 Jan 2023 17:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రుషికొండలో ఏం జరిగింది?!
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
-
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
-
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్ను నిలిపివేసిన గూగుల్
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు