Haryana: రైల్వే కూలీగా 91 ఏళ్ల వృద్ధుడు.. ఆ కథేంటో తెలుసా..?

విశ్రాంతి తీసుకునే వయసులో ఓ వృద్ధుడు యువకుడిలా కష్టపడుతున్నాడు. 15ఏళ్లు ఉన్నప్పుడు పాకిస్థాన్ నుంచి భారత్  వచ్చిన ఆయన అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. 91ఏళ్లు నిండినప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేస్తున్నారు. ఆయనే హరియాణాకు చెందిన కిషన్‌చంద్. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

Updated : 27 Jan 2023 17:37 IST

విశ్రాంతి తీసుకునే వయసులో ఓ వృద్ధుడు యువకుడిలా కష్టపడుతున్నాడు. 15ఏళ్లు ఉన్నప్పుడు పాకిస్థాన్ నుంచి భారత్  వచ్చిన ఆయన అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. 91ఏళ్లు నిండినప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేస్తున్నారు. ఆయనే హరియాణాకు చెందిన కిషన్‌చంద్. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

Tags :

మరిన్ని