Crime news: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిది సంవత్సరాల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ, భయం భయంగా ఉంటున్న అమ్మాయిని తల్లిదండ్రులు విచారించగా.. ఆ బాలిక ఏడుస్తూ అసలు విషయం వివరించింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్కనే నివాసం ఉండే బిహార్‌కు చెందిన యువకుడు తరచుగా అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

Published : 24 Sep 2022 13:00 IST

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిది సంవత్సరాల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ, భయం భయంగా ఉంటున్న అమ్మాయిని తల్లిదండ్రులు విచారించగా.. ఆ బాలిక ఏడుస్తూ అసలు విషయం వివరించింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్కనే నివాసం ఉండే బిహార్‌కు చెందిన యువకుడు తరచుగా అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

మరిన్ని