Crime news: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిది సంవత్సరాల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ, భయం భయంగా ఉంటున్న అమ్మాయిని తల్లిదండ్రులు విచారించగా.. ఆ బాలిక ఏడుస్తూ అసలు విషయం వివరించింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్కనే నివాసం ఉండే బిహార్కు చెందిన యువకుడు తరచుగా అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
Published : 24 Sep 2022 13:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ