Kuppam: ఏం చేశారని మా ఊరొచ్చారు? వైకాపా ఎమ్మెల్సీని నిలదీసిన ప్రజలు
చిత్తూరు జిల్లా కుప్పంలోని నూలుకుంటలో వైకాపా (YSRCP) ఎమ్మెల్సీ భరత్ (MLC Bharat)కు నిరసన సెగ తగిలింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నూలుకుంటకు వచ్చిన భరత్ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఏం చేశారని మా గ్రామానికి వచ్చారంటూ స్థానికులు నిలదీశారు.
Updated : 21 Apr 2023 12:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ