Viral Video: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దర్నీ ఒకేసారి పెళ్లి చేసుకున్న యువకుడు

వరుడు ఒక్కడే. కానీ వధువులు మాత్రం ఇద్దరు. ఒకే ముహూర్తంలో ఒకే వేదికపై ఇద్దరిని వివాహం చేసుకున్నాడు భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు. మూడేళ్లగా సత్తిబాబు స్వప్న, సునీతతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వప్నకు ఒక పాప జన్మించగా.. సునీతకు ఓ బాబు పుట్టాడు. తాను ఇద్దరినీ ప్రేమిస్తున్నానని... ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని సత్తిబాబు నిర్ణయించుకోవడం సంచలనమైంది. వారి ఇష్ట ప్రకారమే వివాహానికి పెద్దలు అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నారు. 

Updated : 09 Mar 2023 13:35 IST
Tags :

మరిన్ని