Viral Video: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దర్నీ ఒకేసారి పెళ్లి చేసుకున్న యువకుడు
వరుడు ఒక్కడే. కానీ వధువులు మాత్రం ఇద్దరు. ఒకే ముహూర్తంలో ఒకే వేదికపై ఇద్దరిని వివాహం చేసుకున్నాడు భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు. మూడేళ్లగా సత్తిబాబు స్వప్న, సునీతతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వప్నకు ఒక పాప జన్మించగా.. సునీతకు ఓ బాబు పుట్టాడు. తాను ఇద్దరినీ ప్రేమిస్తున్నానని... ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని సత్తిబాబు నిర్ణయించుకోవడం సంచలనమైంది. వారి ఇష్ట ప్రకారమే వివాహానికి పెద్దలు అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నారు.
Updated : 09 Mar 2023 13:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్