Kamareddy: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయి.. గుహలో వ్యక్తి నరకయాతన
వేటకు వెళ్లిన వ్యక్తి అనుకోకుండా గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా రెడ్డిపేటకు చెందిన షాడ రాజు (38).. మంగళవారం సాయంత్రం ఘన్పూర్ శివారులో వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన సెల్ఫోన్ కింద పడిపోవడంతో.. దానిని తీసేందుకు యత్నించి గుహలో ఇరుక్కుపోయాడు. అతనితో వచ్చిన స్నేహితుడు, కొందరు గ్రామస్థులు.. అతనిని బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. జేసీబీ సాయంతో రాళ్లను తొలగించి రాజును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Published : 14 Dec 2022 21:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..