AP News: ఏపీ డిప్యూటీ స్పీకర్పై హెలికాప్టర్తో పూల వర్షం.. 400 కార్లు, 2 వేల బైక్లతో ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారి విజయనగరంలో అడుగుపెట్టిన కోలగట్ల వీరభద్రస్వామికి వైకాపా శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏకంగా 400 కార్లు, 2 వేల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ తీయడమే కాకుండా.. హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపించారు. సుమారు 4 గంటల పాటు ఈ ర్యాలీ అత్యంత కోలాహలంగా సాగగా.. విశాఖ-విజయనగరం-ఒడిశా మార్గంలో రద్దీ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Published : 25 Sep 2022 18:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు