AP News: ఏపీ డిప్యూటీ స్పీకర్పై హెలికాప్టర్తో పూల వర్షం.. 400 కార్లు, 2 వేల బైక్లతో ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారి విజయనగరంలో అడుగుపెట్టిన కోలగట్ల వీరభద్రస్వామికి వైకాపా శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏకంగా 400 కార్లు, 2 వేల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ తీయడమే కాకుండా.. హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపించారు. సుమారు 4 గంటల పాటు ఈ ర్యాలీ అత్యంత కోలాహలంగా సాగగా.. విశాఖ-విజయనగరం-ఒడిశా మార్గంలో రద్దీ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Published : 25 Sep 2022 18:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు