Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కోతుల బీభత్సం.. మహిళపై దాడి
పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంట్లోకి దూరి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా మల్లమ్మ అనే మహిళ ఇంట్లో నుంచి బయటికి వచ్చే క్రమంలో కోతులు ఆమెపై దాడి చేశాయి. ఈ ఘటనలో మల్లమ్మకు తీవ్రగాయాలు కాగా, కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
Published : 12 Oct 2022 20:53 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం