Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కోతుల బీభత్సం.. మహిళపై దాడి

పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌బాద్‌లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంట్లోకి దూరి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా మల్లమ్మ అనే మహిళ ఇంట్లో నుంచి బయటికి వచ్చే క్రమంలో కోతులు ఆమెపై దాడి చేశాయి. ఈ ఘటనలో మల్లమ్మకు తీవ్రగాయాలు కాగా, కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

Published : 12 Oct 2022 20:53 IST

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కోతుల బీభత్సం.. మహిళపై దాడి

Tags :

మరిన్ని