AAP Vs BJP: ఆప్, భాజపా నేతల ఘర్షణ.. రసాభాసగా ఎంసీడీ సమావేశం
సుప్రీంకోర్టు తీర్పుతో దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రశాంతంగా జరిగినప్పటికీ.. ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ రసాభాసగా మారింది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక సమయంలో ఆప్, భాజపా నేతలు ఒకరిపై ఒకరు బాటిళ్లు, బ్యాలెట్ బాక్సులు విసిరేసుకున్నారు. ఈ ఘర్షణలతో MCD సమావేశం రచ్చరచ్చగా మారింది. బుధవారం సాయంత్రం భేటీ ప్రారంభమవ్వగా.. గురువారం తెల్లవారుజాము వరకు ఇరుపక్షాల మధ్య హైడ్రామా కొనసాగింది.
Published : 23 Feb 2023 15:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా