Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఆలయం కట్టి పూజిస్తున్న అభిమాని!
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై ఉన్న అభిమానాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా చాటుకున్నాడు. అయోధ్యలోని భరత్ కుండ్ ప్రాంతంలో యోగికి ఆలయాన్ని నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రభాకర్ మౌర్య అనే వ్యక్తి.. ఫైజాబాద్-ప్రయాగ్ రాజ్ హైవే పక్కన ఈ గుడి నిర్మించారు. రాముడికి గుడి కడుతున్న యోగి కోసం ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. రోజుకు రెండుసార్లు ఆదిత్యనాథ్ విగ్రహం ముందు కీర్తనలు పాడుతున్నట్లు పేర్కొన్నారు. పూజల తర్వాత భక్తులకు ప్రసాదం సైతం పంచిపెడుతున్నట్లు వివరించారు.
Published : 20 Sep 2022 10:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్