Tirumala: తిరుమల శ్రీవారి సేవలో అనిల్ అంబానీ, అభిషేక్ బచ్చన్

తిరుమల శ్రీవారిని అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామివారి అర్చన సేవలో వారు పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Published : 11 Oct 2022 10:10 IST
Tags :

మరిన్ని