Revanth reddy: రేవంత్రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 6 కార్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాన్వాయ్లో అపశృతి చోటుచేసుకుంది. అతివేగంతో అదుపుతప్పి రేవంత్ రెడ్డి కాన్వాయ్లోని ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రేవంత్రెడ్డికి చెందిన 4 కార్లతో పాటు 2 న్యూస్ ఛానళ్ల కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాన్వాయ్లోని ఒక కారులో ప్రయాణిస్తున్న పలువురు మీడియా రిపోర్టర్లు గాయపడినట్లు తెలుస్తోంది.
Updated : 04 Mar 2023 13:13 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!