Drones: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్లపై తొలిసారిగా శిక్షణ
వ్యవసాయంలో ఆధునిక విధానాలను రైతులకు పరిచయం చేస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. డ్రోన్ల వినియోగంపై రెండు స్పల్పకాలిక కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యవసాయంతో పాటు వివిధ రంగాల్లో డ్రోన్ల వాడకం పెరిగిన తరుణంలో నిపుణులైన పైలెట్ల కొరత వేధిస్తోంది. ఈ లోటును భర్తీ చేసేందుకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
Updated : 21 Nov 2022 11:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్