AP News: ఉత్తరాంధ్రను దోచుకునేందుకు మూడు రాజధానుల హడావుడి: అచ్చెన్న
అమరావతి రైతుల పాదయాత్రపై రాష్ట్ర మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెదేపా రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రను దోచుకునేందుకు విశాఖ రాజధాని అంటూ వైకాపా హడావుడి చేస్తోందని మండిపడ్డారు. మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో వైకాపా నాయకులు చెప్పగలరా?అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉన్న అమరావతి.. రాజధానిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.
Published : 27 Sep 2022 18:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?