AP News: ఉత్తరాంధ్రను దోచుకునేందుకు మూడు రాజధానుల హడావుడి: అచ్చెన్న

అమరావతి రైతుల పాదయాత్రపై రాష్ట్ర మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెదేపా రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రను దోచుకునేందుకు విశాఖ రాజధాని అంటూ వైకాపా హడావుడి చేస్తోందని మండిపడ్డారు. మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో వైకాపా నాయకులు చెప్పగలరా?అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉన్న అమరావతి.. రాజధానిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.

Published : 27 Sep 2022 18:05 IST

అమరావతి రైతుల పాదయాత్రపై రాష్ట్ర మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెదేపా రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రను దోచుకునేందుకు విశాఖ రాజధాని అంటూ వైకాపా హడావుడి చేస్తోందని మండిపడ్డారు. మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో వైకాపా నాయకులు చెప్పగలరా?అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉన్న అమరావతి.. రాజధానిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.

Tags :

మరిన్ని