Japan: కార్తి కొత్త చిత్రం ‘జపాన్‌’ షురూ

కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జపాన్‌’. ఇవాళ చిత్రీకరణ ప్రారంభమైంది. అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

Updated : 08 Nov 2022 16:16 IST

కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జపాన్‌’. ఇవాళ చిత్రీకరణ ప్రారంభమైంది. అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

Tags :

మరిన్ని