Rajendra Prasad: పెదవడ్లపూడి.. గోసేవలో నటుడు రాజేంద్రప్రసాద్!
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయాన్ని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) సందర్శించారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలో ఆవులకు అరటిపండ్లు తినిపించారు. గత 20ఏళ్లుగా సాయిబాబా ఆలయానికి వస్తున్నానని చెప్పారు. విజయవాడ-తెనాలి మార్గంలో వెళ్లే ప్రతిసారి ఆలయానికి రావడం అలవాటుగా మారిందని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
Published : 27 Mar 2023 11:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల