Matti Kusthi: ‘మట్టి కుస్తీ’.. ఆ ఐడియా నచ్చి చేశాం: రవితేజ

విష్ణు విశాల్‌ (Vishnu Vishal) కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. చెల్లా అయ్యావు దర్శకుడు. ప్రముఖ కథానాయకుడు రవితేజతో కలిసి విష్ణు విశాల్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం.

Updated : 29 Nov 2022 17:04 IST

Tags :

మరిన్ని