సీఎం కేసీఆర్ను కలిసిన శర్వానంద్.. వివాహ విందుకు ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)ను యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు జరిగే తన వివాహ విందుకు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ప్రగతిభవన్కు వెళ్లిన శర్వానంద్.. ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా శర్వానంద్తో కాసేపు సీఎం ముచ్చటించి పెళ్లి కబుర్లు తెలుసుకున్నారు. ఇటీవల జయపురలోని లీలా ప్యాలెస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని రక్షితను శర్వానంద్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Published : 08 Jun 2023 20:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం