Tirumala: తిరుమల శ్రీవారి సేవలో నటి కాజల్ అగర్వాల్

తిరుమల(Tirumala) శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్(Kajal) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 30 Jan 2023 16:21 IST

తిరుమల(Tirumala) శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్(Kajal) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని