Rashi khanna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి రాశీఖన్నా

తిరుమల శ్రీవారిని సినీ నటి రాశీఖన్నా దర్శించుకున్నారు. ఈ ఉదయం తోమాలసేవలో ఆమె పక్కాకమర్షియల్ చిత్ర నిర్మాతతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. 

Published : 29 Jun 2022 13:01 IST

తిరుమల శ్రీవారిని సినీ నటి రాశీఖన్నా దర్శించుకున్నారు. ఈ ఉదయం తోమాలసేవలో ఆమె పక్కాకమర్షియల్ చిత్ర నిర్మాతతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని