Rahul Gandhi: అదానీపై ఆరోపణలు చేస్తే.. దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు: రాహుల్ ధ్వజం
రాయ్పుర్ ప్లీనరీ వేదికగా అదానీ - మోదీ బంధంపై మరోసారి రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సంపద మెుత్తం అదానీ చేతుల్లో నరేంద్ర మోదీ పెడుతున్నారని ధ్వజమెత్తారు. అదానీ కోసం విదేశాంగ విధానాన్ని తమకు ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. అదానీపై ఆరోపణలు చేస్తే దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారన్న రాహుల్ .. మెుత్తం ప్రభుత్వం, మంత్రులు అదానీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆక్షేపించారు.
Updated : 31 May 2023 16:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్