Rahul Gandhi: అదానీపై ఆరోపణలు చేస్తే.. దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు: రాహుల్‌ ధ్వజం

రాయ్‌పుర్‌ ప్లీనరీ వేదికగా అదానీ - మోదీ బంధంపై మరోసారి రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సంపద మెుత్తం అదానీ చేతుల్లో నరేంద్ర మోదీ పెడుతున్నారని ధ్వజమెత్తారు. అదానీ కోసం విదేశాంగ విధానాన్ని తమకు ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. అదానీపై ఆరోపణలు చేస్తే దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారన్న రాహుల్ .. మెుత్తం ప్రభుత్వం, మంత్రులు అదానీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆక్షేపించారు.

Updated : 31 May 2023 16:13 IST

రాయ్‌పుర్‌ ప్లీనరీ వేదికగా అదానీ - మోదీ బంధంపై మరోసారి రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సంపద మెుత్తం అదానీ చేతుల్లో నరేంద్ర మోదీ పెడుతున్నారని ధ్వజమెత్తారు. అదానీ కోసం విదేశాంగ విధానాన్ని తమకు ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. అదానీపై ఆరోపణలు చేస్తే దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారన్న రాహుల్ .. మెుత్తం ప్రభుత్వం, మంత్రులు అదానీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆక్షేపించారు.

Tags :

మరిన్ని