Adani group: పదేళ్లలో అదానీ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి: గౌతమ్ అదానీ
రాబోయే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుందని ఆ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. న్యూ ఎనర్జీ, డిజిటల్ స్పేస్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. మొత్తం పెట్టుబడిలో 70 శాతం ఎనర్జీ రంగంలోనే పెట్టనున్నట్లు తెలిపారు. సింగపూర్లో జరిగిన గ్లోబల్ సీఈఓ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యాపార ప్రణాళికను వెల్లడించారు.
Published : 27 Sep 2022 17:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా