Andhra News: గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల కేసులో అదనపు అఫిడవిట్ దాఖలు

గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్న కేసులో కొందరు అభ్యర్థులు అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై కోర్టుకు ఆధారాలు సమర్పించారు. అదనపు అఫిడవిట్ ఆధారంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.

Published : 10 Aug 2022 12:32 IST

Tags :

మరిన్ని