Chandrababu: అధిక ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు
దేశంలో అధిక ధరలకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ మారిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని అందుకే ఇంకా వైకాపాపై తిరుగుబాటు చేయలేదని అన్నారు. బాదుడే బాదుడుతో ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. పోలవరాన్ని రివర్స్ గేర్లో వెనక్కి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడారు.
Published : 21 Jul 2022 16:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?