Chandrababu: అధిక ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్‌: చంద్రబాబు

దేశంలో అధిక ధరలకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ మారిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని అందుకే ఇంకా వైకాపాపై తిరుగుబాటు చేయలేదని అన్నారు. బాదుడే బాదుడుతో ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. పోలవరాన్ని రివర్స్‌ గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడారు.

Published : 21 Jul 2022 16:20 IST

Tags :

మరిన్ని