Andhra News: ఘనంగా అదివో అల్లదివో విజయోత్సవ సభ

అన్నమాచార్య సంకీర్తనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అదివో అల్లదివో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్వీబీసీ ఆధ్వర్వంలో జరిగిన అదివో అల్లదివో విజయోత్సవ సభలో ప్రముఖ గాయకులు పి. సుశీల, ఎస్పీ శైలజ, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధా రఘునాథన్ పాల్గొన్నారు.

Published : 25 Aug 2022 12:56 IST
Tags :

మరిన్ని