Economic Crisis: శ్రీలంక బాటలో మరిన్ని దేశాలు
శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సునామీతో.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆత్మరక్షణలో పడ్డాయి. డాలర్ విలువ 2 దశాబ్దాల గరిష్ఠానికి చేరడం, ఆర్థిక మాంద్యం భయాలు, విదేశీ నిల్వలు ఖాళీ అవడంతో తెచ్చిన రుణాలు చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో కొన్ని దేశాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు అప్పులు తీర్చలేని దశకు చేరుకోగా.. మరిన్ని దేశాలు అదే ఊబిలోకి జారుతున్నాయి.
Published : 18 Jul 2022 11:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’