JanaSena: జూబ్లీహిల్స్లో జనసేన కార్యకర్తల ఆందోళన.. ఉద్రిక్తత
నివాస ప్రాంతాల్లో ఉన్న పబ్లను వేరే ప్రాంతానికి తరలించాలని.. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జనసేన కార్యకర్తల ఆందోళనకు దిగారు. రోడ్ నంబర్-36లో పవన్ కల్యాణ్ ఇంటికి సమీపంలో ఉన్న తబ్లా రస పబ్ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ.. వారు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Published : 04 Nov 2022 19:02 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ