Nepal: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 30 మందికిపైగా మృతి..!

నేపాల్‌(Nepal)లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటు చేసుకొంది. కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ తెక్‌ బహదూర్‌ కేసీ స్థానిక పత్రికలకు వెల్లడించారు. 

Published : 15 Jan 2023 14:40 IST

నేపాల్‌(Nepal)లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటు చేసుకొంది. కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ తెక్‌ బహదూర్‌ కేసీ స్థానిక పత్రికలకు వెల్లడించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు