Akhil Akkineni: మేం ఎంత పరిగెత్తాలో నాన్న చూపిస్తున్నారు: అఖిల్
‘ది ఘోస్ట్’ ప్రేక్షకులంతా ఆస్వాదించేలా ఉంటుందని నటుడు అక్కినేని అఖిల్ తెలిపారు. నాగార్జున కథానాయకుడిగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కర్నూలులో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఈ వేడుకలో అఖిల్ మాట్లాడుతూ.. ‘నాన్నకి సినిమాపై ప్యాషన్, ఆకలి తగ్గదా అని నేను, అన్నయ్య మాట్లాడుకున్నాం. 30 ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో పనిచేస్తున్నారాయన. మాకు ధైర్యం, స్ఫూర్తి మా ఇంట్లోనే ఉందని అర్థమైంది. మేం ఎంత పరిగెత్తాలో నాన్న చూపిస్తున్నారు’’ అని తెలిపారు.
Published : 26 Sep 2022 16:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు