Viral Video: ఏపీ ఆర్థిక మంత్రి సభలో కర్ణాటక మద్యం.. నాటుసారాతో ఆతిథ్యం
నంద్యాల జిల్లా డోన్లో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిర్వహించిన సభలో మద్యం, నాటుసారా గుప్పుమంది. డోన్ మండలానికి చెందిన పలువురు వైకాపాలో చేరుతుండటంతో బుగ్గన సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నా... జనానికి కర్ణాటక మద్యాన్ని పంచారు. నాటుసారాను బిందెలో తీసుకొచ్చి గ్లాసులు, సీసాల్లో పోశారు. వాటిని తీసుకోవడానికి ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఎగబడ్డారు.
Published : 30 Sep 2022 14:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా