Hyderabad: హైదరాబాద్‌లో చేప మందు పంపిణీకి సర్వం సిద్ధం

మృగశిర కార్తె వేళ చేప మందు పంపిణీకి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేప మందు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బత్తిని సోదరులు పంపిణీ చేయనున్న చేప మందుకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడండి.. 

Updated : 07 Jun 2023 21:26 IST

Tags :

మరిన్ని