Gujarat Polls: మోదీ అడ్డాలో తొలి సమరానికి సర్వం సిద్ధం

గుజరాత్ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దక్షిణ గుజరాత్‌ 19 జిల్లాల్లోని 89 స్థానాలకు 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాస్, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా, మాజీ మంత్రి పుర్షోత్తం సోలంకీ తొలి విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Published : 30 Nov 2022 21:04 IST

గుజరాత్ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దక్షిణ గుజరాత్‌ 19 జిల్లాల్లోని 89 స్థానాలకు 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాస్, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా, మాజీ మంత్రి పుర్షోత్తం సోలంకీ తొలి విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Tags :

మరిన్ని