Gujarat Polls: మోదీ అడ్డాలో తొలి సమరానికి సర్వం సిద్ధం
గుజరాత్ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దక్షిణ గుజరాత్ 19 జిల్లాల్లోని 89 స్థానాలకు 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాస్, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా, మాజీ మంత్రి పుర్షోత్తం సోలంకీ తొలి విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Published : 30 Nov 2022 21:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)