TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో నేడు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. స్వామివారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్.. పట్టువస్త్రాలు సమర్పించి.. పెద శేషవాహన సేవలో పాల్గొంటారు. కరోనాతో రెండేళ్లు ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహించిన తితిదే.. ఈ ఏడాది భక్తుల సమక్షంలో ఘనంగా చేసేందుకు సర్వం సిద్ధం చేసింది.

Published : 27 Sep 2022 09:23 IST

Tags :

మరిన్ని