Tirumala: గరుడవాహన సేవకు ముస్తాబైన తిరుగిరులు

కలియుగ వైకుంఠనాథుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడవాహన సేవకు తిరుగిరులు ముస్తాబయ్యాయి. గరుడ వాహనంపై గోవిందుడిని దర్శించుకునేందుకు ప్రముఖులు, లక్షలాది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. రద్దీకి అనుగుణంగా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Published : 01 Oct 2022 12:42 IST

కలియుగ వైకుంఠనాథుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడవాహన సేవకు తిరుగిరులు ముస్తాబయ్యాయి. గరుడ వాహనంపై గోవిందుడిని దర్శించుకునేందుకు ప్రముఖులు, లక్షలాది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. రద్దీకి అనుగుణంగా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Tags :

మరిన్ని