Allu Arjun: సుక్కు నాతో నిర్మాతగా సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది: అల్లు అర్జున్
‘‘ఇది వరకు దక్షిణాది చిత్రాలు.. ఇక్కడి వరకే పరిమితమయ్యేవి. కానీ, ఇప్పుడు మన చిత్రాల్ని ప్రపంచమంతా చూస్తోంది. ఇది మనం గర్వపడాల్సిన విషయం’’ అన్నారు కథానాయకుడు అల్లు అర్జున్. ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘18పేజెస్’ విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.
Published : 20 Dec 2022 15:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM