AP News: వ్యవసాయ కూలీలతో వరినాట్లు వేసిన కలెక్టర్లు

బాపట్ల జిల్లా మురుకొండపాడు సమీపంలోని వ్యవసాయ కూలీలతోపాటు కలెక్టర్లు వరి నాట్లు వేశారు. ప్రకాశం, బాపట జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయకృష్ణన్.. కుటుంబ సభ్యులతో కలిసి వరినాట్లు వేశారు. అనంతరం పొలం గట్టుపై కూర్చుని భోజనం చేశారు. తీరిక సమయాల్లో పొలంలో పని చేస్తూ గట్టుపై కూర్చుని భోజనం చేయటం తమకెంతో ఇష్టమని వారు తెలిపారు. 

Published : 25 Sep 2022 20:53 IST

Tags :

మరిన్ని