AP News: వ్యవసాయ కూలీలతో వరినాట్లు వేసిన కలెక్టర్లు
బాపట్ల జిల్లా మురుకొండపాడు సమీపంలోని వ్యవసాయ కూలీలతోపాటు కలెక్టర్లు వరి నాట్లు వేశారు. ప్రకాశం, బాపట జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయకృష్ణన్.. కుటుంబ సభ్యులతో కలిసి వరినాట్లు వేశారు. అనంతరం పొలం గట్టుపై కూర్చుని భోజనం చేశారు. తీరిక సమయాల్లో పొలంలో పని చేస్తూ గట్టుపై కూర్చుని భోజనం చేయటం తమకెంతో ఇష్టమని వారు తెలిపారు.
Published : 25 Sep 2022 20:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?