Amalapuram: అమలాపురం విధ్వంస ఘటనలో 19మంది అరెస్ట్
అమలాపురం అల్లర్లకు పాల్పడిన ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వేట ముమ్మరం చేశారు. 46 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారు. మరింత మంది అనుమానితుల్ని గుర్తించి బృందాలతో గాలిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైకాపా వర్గీయులే ఉన్నారు.
Published : 27 May 2022 12:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం