Amaravati: అప్పటి వరకూ.. అమరావతే రాజధాని: కొమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు

మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందే వరకు అమరావతే రాజధాని అని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. అందులో మరో మాటకు తావులేదన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం సారస్వతి నికేతనం గ్రంథాలయాన్ని కొమ్మినేని సదర్శించారు.

Updated : 28 Jan 2023 20:14 IST

మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందే వరకు అమరావతే రాజధాని అని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. అందులో మరో మాటకు తావులేదన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం సారస్వతి నికేతనం గ్రంథాలయాన్ని కొమ్మినేని సదర్శించారు.

Tags :

మరిన్ని