Amaravati JAC: మంత్రి బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ అమరావతి ఐకాస నేతలు
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు. అబద్దాలు ప్రచారం చేస్తూ .ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని పాలకులు విబేధాలు సృష్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ అసమర్ధ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Published : 25 Sep 2022 19:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్