Amaravati JAC: మంత్రి బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ అమరావతి ఐకాస నేతలు

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు.  అబద్దాలు ప్రచారం చేస్తూ .ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ ప్రభుత్వం  ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని పాలకులు విబేధాలు సృష్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ అసమర్ధ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Published : 25 Sep 2022 19:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు