Amaravati: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురు
రాజధాని అమరావతి (Amaravati)పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు (Supreme Court)లో మరోసారి చుక్కెదురైంది. పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలన్న ప్రభుత్వతరపు న్యాయవాదుల అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అమరావతే రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను జులై 11కి వాయిదా వేసింది.
Published : 28 Mar 2023 20:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు