Amaravathi Padayatra- LIVE: 25వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర

అమరావతి రాజధాని కోసం అమరావతి నుంచి అరసపల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాద యాత్ర 25వ రోజు కొనసాగుతోంది. రాజధానికి భూములిచ్చి నష్టపోయిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పేందుకే  మహాపాదయాత్ర చేస్తున్నట్లు అమరావతి రైతులు తెలిపారు.  రాష్ట్రంలో చాలామందికి తాము ఉచితంగానే భూములిచ్చిన సంగతే తెలియలేదని... తమ త్యాగం వృథా చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. 

Published : 06 Oct 2022 10:46 IST

అమరావతి రాజధాని కోసం అమరావతి నుంచి అరసపల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాద యాత్ర 25వ రోజు కొనసాగుతోంది. రాజధానికి భూములిచ్చి నష్టపోయిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పేందుకే  మహాపాదయాత్ర చేస్తున్నట్లు అమరావతి రైతులు తెలిపారు.  రాష్ట్రంలో చాలామందికి తాము ఉచితంగానే భూములిచ్చిన సంగతే తెలియలేదని... తమ త్యాగం వృథా చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. 

Tags :

మరిన్ని