Amaravathi Padayatra- LIVE: 25వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర
అమరావతి రాజధాని కోసం అమరావతి నుంచి అరసపల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాద యాత్ర 25వ రోజు కొనసాగుతోంది. రాజధానికి భూములిచ్చి నష్టపోయిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పేందుకే మహాపాదయాత్ర చేస్తున్నట్లు అమరావతి రైతులు తెలిపారు. రాష్ట్రంలో చాలామందికి తాము ఉచితంగానే భూములిచ్చిన సంగతే తెలియలేదని... తమ త్యాగం వృథా చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు.
Published : 06 Oct 2022 10:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!