AP News: అమరావతి రైతులపై పోలీసుల దాష్టీకం..!
అమరావతి రైతుల (Amaravati Farmers)పై పోలీసులు రెచ్చిపోయారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వారిపై దాష్టీకానికి పాల్పడ్డారు. R-5 జోన్ చుట్టూ తెలుగుదేశం, వైకాపా ఆందోళనలకు పిలుపునిచ్చాయనే సాకుతో.. శిబిరాల్లో ఉన్నవారిని ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. పోలీసుల అరాచకంపై రాజధాని రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 24 May 2023 14:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM