AP News: అమరావతి రైతులపై పోలీసుల దాష్టీకం..!

అమరావతి రైతుల (Amaravati Farmers)పై పోలీసులు రెచ్చిపోయారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వారిపై దాష్టీకానికి పాల్పడ్డారు. R-5 జోన్ చుట్టూ తెలుగుదేశం, వైకాపా ఆందోళనలకు పిలుపునిచ్చాయనే సాకుతో.. శిబిరాల్లో ఉన్నవారిని ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. పోలీసుల అరాచకంపై రాజధాని రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 24 May 2023 14:37 IST

అమరావతి రైతుల (Amaravati Farmers)పై పోలీసులు రెచ్చిపోయారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వారిపై దాష్టీకానికి పాల్పడ్డారు. R-5 జోన్ చుట్టూ తెలుగుదేశం, వైకాపా ఆందోళనలకు పిలుపునిచ్చాయనే సాకుతో.. శిబిరాల్లో ఉన్నవారిని ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. పోలీసుల అరాచకంపై రాజధాని రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని