Amaravati: సీఎం జగన్ మార్గంలో.. రైతుల ‘జై అమరావతి’ నినాదాలు
ముఖ్యమంత్రి జగన్కు రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. జగన్ సచివాలయానికి వెళ్తున్న సందర్భంలో.. మందడం దీక్ష శిబిరంలోని రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను రోడ్డుమీదికి రాకుండా పోలీసులు నిలవరించారు. అయినా ‘జై అమరావతి’ అంటూ రైతులు నినాదాలు చేశారు.
Published : 20 Mar 2023 12:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)