Amaravati Farmers: మేం ఫేక్‌ కాదు.. మీరే ఫేక్‌: అమరావతి రైతుల మండిపాటు

తాము ఫేక్ రైతులమంటూ పాదయాత్ర మార్గంలో వైకాపా నేతలు ఫ్లెక్సీలు కట్టడంపై అమరావతి రైతులు మండిపడ్డారు. భూ సమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చిన పత్రాలు, ఆధార్ కార్డులను చూపిస్తూ ఫ్లెక్సీలు పెట్టినవారిపై మండిపడ్డారు. దీంతోపాటు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఇచ్చిన గుర్తింపు కార్డులను  సైతం చూపించి ఏపీ సీఎం జగన్‌ మీద మండిపడ్డారు.   

Published : 04 Oct 2022 16:21 IST

తాము ఫేక్ రైతులమంటూ పాదయాత్ర మార్గంలో వైకాపా నేతలు ఫ్లెక్సీలు కట్టడంపై అమరావతి రైతులు మండిపడ్డారు. భూ సమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చిన పత్రాలు, ఆధార్ కార్డులను చూపిస్తూ ఫ్లెక్సీలు పెట్టినవారిపై మండిపడ్డారు. దీంతోపాటు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఇచ్చిన గుర్తింపు కార్డులను  సైతం చూపించి ఏపీ సీఎం జగన్‌ మీద మండిపడ్డారు.   

Tags :

మరిన్ని