R-5 జోన్‌ విషయంలో సుప్రీం తీర్పుపై.. రాజధాని రైతుల హర్షం

ఆర్-5 జోన్ (R 5 Zone) అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) తాజా ఆదేశాల పట్ల రాజధాని రైతులు (Amaravati Farmers) హర్షం వ్యక్తం చేశారు. తుది తీర్పునకు లోబడి ఇళ్ల పట్టాల చెల్లుబాటు ఉంటుందన్న న్యాయస్థానం తీర్పును స్వాగతించారు. ఎలాంటి హక్కులు లేని పట్టాలు పంపిణీ చేసి పేదలను మోసం చేయొద్దని ప్రభుత్వానికి అన్నదాతలు విజ్ఙప్తి చేశారు. 

Published : 17 May 2023 20:18 IST
Tags :

మరిన్ని