Nidadavole: నిడదవోలులో రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణుల యత్నం

అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రను వ్యతిరేకిస్తూ వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చేరుకున్న పాదయాత్రను అడ్డుకునేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 14 Oct 2022 14:02 IST

Nidadavole: నిడదవోలులో రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణుల యత్నం

Tags :

మరిన్ని