Amaravati: అమరావతి-అరసవల్లి మహాపాదయాత్ర 14వ రోజు

రాజధాని రైతులు చేపట్టిన అమరావతి- అరసవల్లి మహాపాదయాత్ర 14వ రోజుకు చేరుకుంది. శనివారం గుడివాడలో ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య యాత్ర కొనసాగిన విషయం తెలిసిందే. 

Published : 25 Sep 2022 09:44 IST

Tags :

మరిన్ని