CM KCR: యూకే పార్లమెంట్ కమిటీ హాల్లో.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభ
బ్రిటన్కు చెందిన అంబేద్కర్ యూకే, ప్రవాస భారతీయ సంస్థల ఆధ్వర్యంలో.. యూకే పార్లమెంట్ కమిటీ హాలులో సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభ నిర్వహించారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం సహా సచివాలయానికి అంబేడ్కర్ పేరు, ‘దళిత బంధు’ అమలు చేస్తున్నందుకు KCRకు.. బ్రిటన్ ఎంపీలు, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, ఎన్నారై సంఘాలు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశప్రజలంతా కోరుకుంటున్నారని.. తెలంగాణ మోడల్ ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్గా మారిందని వివరించారు.
Published : 10 May 2023 17:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM