Telangana news: దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు: కేటీఆర్‌

రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ.. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల్లో పొల్గొన్న కేటీఆర్‌ ఆయన రాసిన రాజ్యాంగం వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు.

Published : 14 Apr 2022 16:11 IST

రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ.. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల్లో పొల్గొన్న కేటీఆర్‌ ఆయన రాసిన రాజ్యాంగం వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు.

Tags :

మరిన్ని